రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం వద్ద రక్తదాన డ్రైవ్
- December 21, 2021
మస్కట్: రస్ అల్ జింజ్ తాబేళ్ళ పరిరక్షణ కేంద్రం (సౌత్ అల్ షర్కియా గవర్నరేట్) వద్ద రక్తదాన కార్యక్రమాన్ని డిసెంబర్ 22 బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఓ ప్రకటన చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగే ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!