ఏప్రిల్ 4న తెలంగాణకు కొత్త ఐటి పాలసీ ప్రకటించనున్న కెటిఆర్
- March 24, 2016
తెలంగాణకు కొత్త పాలసీని ఏప్రిల్ 4న ప్రకటించనున్నట్టు మంత్రి కెటిఆర్ ట్విట్టర్లోపేర్కొన్నారు. హెచ్ఐసిలో ఐటి పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్, మాన్యుఫ్యాక్టరింగ్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, యానిమేషన్, గేమింగ్ రంగానికి కూడ ప్రత్యేక రాయితీలు ఉండేలాపాలసీ రూపొందించనున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







