బుల్డోజర్లతో 16,674 లిక్కర్ బాటిల్స్ ధ్వంసం
- December 22, 2021
కువైట్: వివిధ కేసుల్లో సీజ్ చేసిన 16,674 లిక్కర్ బాటిళ్లను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MoI) అధికారులు బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. 2016 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 15 అమలులో భాగంగా వివిధ సందర్భాల్లో, కోర్టు కేసుల్లో సీజ్ చేజ్ చేసిన లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!