దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ – సెల్ఫ్ లాక్ డౌన్ విధించిన గ్రామస్థులు
- December 23, 2021
తెలంగాణ: సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్థారణ అయింది. బాధితుడి భార్య, తల్లికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దాంతో గ్రామస్తులు పది రోజుల పాటు లాక్ డౌన్ ని విధించుకున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!