హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా సీవీ ఆనంద్...
- December 25, 2021
హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమీషనర్గా సీవీ ఆనంద్ ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు.హైదరాబాద్ సీపీ ఉన్న అంజనీ కుమార్ను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. తెలంగాణలో 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇక హైదరాబాద్ పోలీస్ కమీషనర్తో పాటు సీనియర్ ఐపీఎస్, వివిధ నగరాల కమీషనర్లను కూడా బదిలీ చేశారు.సిద్ధిపేట, నిజామాబాద్ పోలీస్ కమీషనర్లతో పాటు 11 జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు.మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఐపీఎస్లను బదిలీ చేసింది.ఆ తరువాత మరలా ఇప్పుడు ఈ స్థాయిలో బదిలీలు జరిగాయి. అయితే, రాచకొండ కమీషనర్ సీపీ భగవత్ను బదిలీ చేయలేదు.దీంతో మరో విడత బదిలీల కార్యక్రమం ఉండే అవకాశం ఉండొచ్చని సమాచారం.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







