జబెర్ బ్రిడ్జి వద్ద అపాయింట్మెంట్ లేకుండా బూస్టర్ డోసు
- December 27, 2021
కువైట్ సిటీ: షేక్ జబెర్ బ్రిడ్జి వద్దనున్న వ్యాక్సినేషన్ కేంద్రంలో సోమవారం నుంచి (డిసెంబర్ 27) బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. ఆరు నెలల క్రితం రెండో డోస్ పూర్తి చేసుకున్నవారికి ఈ బూస్టర్ డోస్ అందిస్తారు. వారంలో అన్ని రోజులూ ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. శనివారం మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తారు. ఈ కేంద్రం వద్ద ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండానే వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







