రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆకాశ్ అంబానీ
- December 30, 2021
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్లో నాయకత్వ మార్పు జరిగింది. యువతరం చేతికి పగ్గాలు అప్పగంచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆకాశ్ అంబానీ ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ను ఇకపై ఆకాశ్ ముందుండి నడిపించనున్నారు. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్, అనంత్), ఒక కుమార్తె(ఈశా) కాగా.. అందులో ఆకాశ్, ఈశాలు కవలలు. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమని ఇటీవల వ్యాఖ్యానించిన ముఖేశ్.. తాజాగా తనయుడికి బాధ్యతలు అప్పగించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి