రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆకాశ్ అంబానీ
- December 30, 2021
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్లో నాయకత్వ మార్పు జరిగింది. యువతరం చేతికి పగ్గాలు అప్పగంచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆకాశ్ అంబానీ ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ను ఇకపై ఆకాశ్ ముందుండి నడిపించనున్నారు. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్, అనంత్), ఒక కుమార్తె(ఈశా) కాగా.. అందులో ఆకాశ్, ఈశాలు కవలలు. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమని ఇటీవల వ్యాఖ్యానించిన ముఖేశ్.. తాజాగా తనయుడికి బాధ్యతలు అప్పగించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







