రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆకాశ్ అంబానీ
- December 30, 2021
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్లో నాయకత్వ మార్పు జరిగింది. యువతరం చేతికి పగ్గాలు అప్పగంచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆకాశ్ అంబానీ ఎంపికయ్యారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ను ఇకపై ఆకాశ్ ముందుండి నడిపించనున్నారు. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్, అనంత్), ఒక కుమార్తె(ఈశా) కాగా.. అందులో ఆకాశ్, ఈశాలు కవలలు. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమని ఇటీవల వ్యాఖ్యానించిన ముఖేశ్.. తాజాగా తనయుడికి బాధ్యతలు అప్పగించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







