మహిళా సిబ్బందితో పనిచేస్తోన్న ప్రత్యేక కోర్టుని సందర్శించిన జస్టిస్ మినిస్టర్
- December 30, 2021
దమ్మామ్: సౌదీ జస్టిస్ మినిస్టర్, దమ్మామ్లో మహిళా సిబ్బందితో పనిచేస్తోన్న పర్సనల్ స్టేటస్ కోర్టుని సందర్శించి, తనిఖీ చేశారు. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా అయిన వాలిద్ బిన్ మొహమ్మద్ అల్ సమాని, జ్యుడీషియల్ ఛాంబర్ అలాగే సంబంధిత విభాగాల్లో మహిళలకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దమ్మామ్ కోర్టుని నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







