కొవిడ్-19 టెస్టింగ్ రేటు 9 దినార్లకే.
- December 31, 2021
కువైట్: పీసీఆర్ పరీక్ష ధరను 9 దినార్లకు తగ్గిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మెడికల్ లైసెన్సింగ్ కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గిన పిసిఆర్ టెస్ట్ రేట్ ను ఆసుపత్రులు, క్లినిక్లు, ప్రైవేట్ మెడికల్ సెంటర్లు, ప్రైవేట్ క్లినిక్లు, లేబొరేటరీలు అమలు చేయాలని ఆయా సంస్థల డైరెక్టర్లకు హెల్త్ మినిస్ట్రీ సర్క్యులర్ ద్వారా ఆదేశించింది. తగ్గిన ధరలు వచ్చే ఆదివారం నుండి అమల్లోకి రానుంది
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







