కొవిడ్-19 టెస్టింగ్ రేటు 9 దినార్లకే.
- December 31, 2021
కువైట్: పీసీఆర్ పరీక్ష ధరను 9 దినార్లకు తగ్గిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మెడికల్ లైసెన్సింగ్ కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గిన పిసిఆర్ టెస్ట్ రేట్ ను ఆసుపత్రులు, క్లినిక్లు, ప్రైవేట్ మెడికల్ సెంటర్లు, ప్రైవేట్ క్లినిక్లు, లేబొరేటరీలు అమలు చేయాలని ఆయా సంస్థల డైరెక్టర్లకు హెల్త్ మినిస్ట్రీ సర్క్యులర్ ద్వారా ఆదేశించింది. తగ్గిన ధరలు వచ్చే ఆదివారం నుండి అమల్లోకి రానుంది
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!