కొవిడ్-19 టెస్టింగ్ రేటు 9 దినార్లకే.
- December 31, 2021
కువైట్: పీసీఆర్ పరీక్ష ధరను 9 దినార్లకు తగ్గిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మెడికల్ లైసెన్సింగ్ కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గిన పిసిఆర్ టెస్ట్ రేట్ ను ఆసుపత్రులు, క్లినిక్లు, ప్రైవేట్ మెడికల్ సెంటర్లు, ప్రైవేట్ క్లినిక్లు, లేబొరేటరీలు అమలు చేయాలని ఆయా సంస్థల డైరెక్టర్లకు హెల్త్ మినిస్ట్రీ సర్క్యులర్ ద్వారా ఆదేశించింది. తగ్గిన ధరలు వచ్చే ఆదివారం నుండి అమల్లోకి రానుంది
తాజా వార్తలు
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..







