50 ఏళ్ళ పైబడినవారికి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా బూస్టర్ డోసులు
- January 03, 2022
కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం 50 ఏళ్ళు పైబడినవారు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్ పొందవచ్చు. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే, అలాంటివారంతా ఇప్పటికే రెండు డోసులు తీసుకుని వుండాలి. 50 ఏళ్ళ లోపువారైతే, ముందస్తుగా అపాయింట్మెంట్ బూస్టర్ డోసు కోసం తీసుకోవాలి. జబెర్ బ్రిడ్జి, మిష్రెఫ్ మరియు జిలీబ్ అల్ షుయోక్ యూత్ సెంటర్ అలాగే దేశవ్యాప్తంగా పబ్లిక్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో వుంది. గత వారం 115,024 మంది బూస్టర్ డోసుని తీసుకోగా, ఇప్పటిదాకా మొత్తంగా బూస్టర్ డోసులు తీసుకున్నవారి సంఖ్య 461,693కి చేరుకుంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







