మనీ లాండరింగ్ దోషులకు జైలు శిక్ష, జరిమానా
- January 03, 2022
రియాద్: ఆరుగురు వ్యక్తుల్ని న్యాయస్థానం మనీ లాండరింగ్ కేసులో దోషులుగా తేల్చింది. 31 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరీమానాలు విధించడం జరిగింది. 152 మిలియన్ల సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం.వారి జైలు శిక్షకు సమానమైన కాలానికి వారిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. కొందరికి దేశ బహిష్కరణ వేటు వేయడం కూడా జరిగింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









