మనీ లాండరింగ్ దోషులకు జైలు శిక్ష, జరిమానా
- January 03, 2022
రియాద్: ఆరుగురు వ్యక్తుల్ని న్యాయస్థానం మనీ లాండరింగ్ కేసులో దోషులుగా తేల్చింది. 31 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరీమానాలు విధించడం జరిగింది. 152 మిలియన్ల సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం.వారి జైలు శిక్షకు సమానమైన కాలానికి వారిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. కొందరికి దేశ బహిష్కరణ వేటు వేయడం కూడా జరిగింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







