మనీ లాండరింగ్ దోషులకు జైలు శిక్ష, జరిమానా

- January 03, 2022 , by Maagulf
మనీ లాండరింగ్ దోషులకు జైలు శిక్ష, జరిమానా

రియాద్: ఆరుగురు వ్యక్తుల్ని న్యాయస్థానం మనీ లాండరింగ్ కేసులో దోషులుగా తేల్చింది. 31 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరీమానాలు విధించడం జరిగింది. 152 మిలియన్ల సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం.వారి జైలు శిక్షకు సమానమైన కాలానికి వారిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. కొందరికి దేశ బహిష్కరణ వేటు వేయడం కూడా జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com