మనీ లాండరింగ్ దోషులకు జైలు శిక్ష, జరిమానా
- January 03, 2022
రియాద్: ఆరుగురు వ్యక్తుల్ని న్యాయస్థానం మనీ లాండరింగ్ కేసులో దోషులుగా తేల్చింది. 31 ఏళ్ళ జైలు శిక్ష మరియు జరీమానాలు విధించడం జరిగింది. 152 మిలియన్ల సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం.వారి జైలు శిక్షకు సమానమైన కాలానికి వారిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించారు. కొందరికి దేశ బహిష్కరణ వేటు వేయడం కూడా జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







