72 గంటల ముందు PCR టెస్ట్ తప్పనిసరి చేసిన కువైట్
- January 04, 2022_1641271201.jpg)
కువైట్: దేశంలోకి వచ్చే వారందరూ తప్పనిసరిగా 72 గంటలముందు తప్పనిసరిగా PCR టెస్ట్ ను చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కువైట్ క్యాబినెట్ నిర్ణయించింది. ఇవ్వాళ్టి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. 72 గంటల ముందు చేయించుకున్న PCR టెస్ట్ లో తప్పనిసరిగా నెగిటివ్ రావాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణానికి 72 గంటల ముందు వైరస్ లేనివాడని రుజువు చేసే నెగెటివ్ PCR టెస్ట్ సర్టిఫికేట్ను సమర్పించిన తర్వాతనే ప్రయాణీకులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి