72 గంటల ముందు PCR టెస్ట్ తప్పనిసరి చేసిన కువైట్
- January 04, 2022
కువైట్: దేశంలోకి వచ్చే వారందరూ తప్పనిసరిగా 72 గంటలముందు తప్పనిసరిగా PCR టెస్ట్ ను చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కువైట్ క్యాబినెట్ నిర్ణయించింది. ఇవ్వాళ్టి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. 72 గంటల ముందు చేయించుకున్న PCR టెస్ట్ లో తప్పనిసరిగా నెగిటివ్ రావాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణానికి 72 గంటల ముందు వైరస్ లేనివాడని రుజువు చేసే నెగెటివ్ PCR టెస్ట్ సర్టిఫికేట్ను సమర్పించిన తర్వాతనే ప్రయాణీకులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి









