సౌదీ రైల్వేలో కొత్త శకం.. ట్రైన్స్ నడుపనున్న మహిళా డ్రైవర్లు
- January 04, 2022
సౌదీ: సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో ట్రైన్స్ నడపడంలో మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్అనంతరం హరమైన్ హై స్పీడ్ రైల్వేలో వీళ్ళు ట్రైన్స్ నడుపనున్నారు. జనవరి 2న ప్రకటించిన ఈ SRP ప్రాజెక్ట్.. పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల మధ్య నిర్వహించనున్నారు. శిక్షణ ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ట్రైనీలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. జనవరి 15 నుండి జెడ్డాలో ఈ తరగతులు ప్రారంభం అవుతాయి. ట్రైనీలకు మెడికల్ ఇన్సూరెన్స్, జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్లో రిజిస్ట్రేషన్ తోపాటు శిక్షణ కాలంలో నెలవారీ SR4,000 ($1,065) బోనస్తో సహా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ట్రైనింగ్ తర్వాత హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ను నిర్వహిస్తున్న కంపెనీలలో ఒకటైన రెన్ఫే KSA లో ఉద్యోగం లభిస్తుంది. మహిళా గ్రాడ్యుయేట్లు సౌదీ అరేబియా రైల్వేస్లో ఉద్యోగం పొందిన తర్వాత, వారికి నెలకు SR8,000 వరకు జీతం అందుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి