పెద్ద సంఖ్యలో కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు
- January 04, 2022
దోహా: దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం కోవిడ్ 19 పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.ఊహించని రీతిలో పెరిగిన రద్దీ కారణంగా కోవిడ్ 19 పరీక్షా ఫలితాలు ఆలస్యమవుతున్నాయ్. ఓ వ్యక్తి ఇండియాకి వెళ్లాల్సి వుండగా తెల్లవారుజామున 5 గంటలకు ప్రయివేట్ క్లినిక్ వద్ద కోవిడ్ 19 టెస్టు కోసం ప్రయత్నించగా 153వ నెంబర్ టోకెన్ లభించింది.ఇదే పరిస్థితి చాలా క్లినిక్స్ వద్ద కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో 36 నుంచి 48 గంటలు..ఆ పైన సమయం పరీక్షా ఫలితం కోసం పడుతోంది. కానీ, ప్రయాణ సమయానికి 48 గంటలు ముందుగా తీసుకున్న కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ని మాత్రమే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









