పెద్ద సంఖ్యలో కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు

- January 04, 2022 , by Maagulf
పెద్ద సంఖ్యలో కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు

దోహా: దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం కోవిడ్ 19 పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.ఊహించని రీతిలో పెరిగిన రద్దీ కారణంగా కోవిడ్ 19 పరీక్షా ఫలితాలు ఆలస్యమవుతున్నాయ్. ఓ వ్యక్తి ఇండియాకి వెళ్లాల్సి వుండగా తెల్లవారుజామున 5 గంటలకు ప్రయివేట్ క్లినిక్ వద్ద కోవిడ్ 19 టెస్టు కోసం ప్రయత్నించగా 153వ నెంబర్ టోకెన్ లభించింది.ఇదే పరిస్థితి చాలా క్లినిక్స్ వద్ద కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో 36 నుంచి 48 గంటలు..ఆ పైన సమయం పరీక్షా ఫలితం కోసం పడుతోంది. కానీ, ప్రయాణ సమయానికి 48 గంటలు ముందుగా తీసుకున్న కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్‌ని మాత్రమే అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com