పెద్ద సంఖ్యలో కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు
- January 04, 2022
దోహా: దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం కోవిడ్ 19 పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.ఊహించని రీతిలో పెరిగిన రద్దీ కారణంగా కోవిడ్ 19 పరీక్షా ఫలితాలు ఆలస్యమవుతున్నాయ్. ఓ వ్యక్తి ఇండియాకి వెళ్లాల్సి వుండగా తెల్లవారుజామున 5 గంటలకు ప్రయివేట్ క్లినిక్ వద్ద కోవిడ్ 19 టెస్టు కోసం ప్రయత్నించగా 153వ నెంబర్ టోకెన్ లభించింది.ఇదే పరిస్థితి చాలా క్లినిక్స్ వద్ద కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో 36 నుంచి 48 గంటలు..ఆ పైన సమయం పరీక్షా ఫలితం కోసం పడుతోంది. కానీ, ప్రయాణ సమయానికి 48 గంటలు ముందుగా తీసుకున్న కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ని మాత్రమే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







