వాట్సప్ ద్వారా డ్రగ్స్ విక్రయం: ఇద్దరు వలసదారులకు మరణ శిక్ష

- January 04, 2022 , by Maagulf
వాట్సప్ ద్వారా డ్రగ్స్ విక్రయం: ఇద్దరు వలసదారులకు మరణ శిక్ష

అబుధాబి: ఇద్దరు ఫిలిప్పినో జాతీయులకు అబుధాబి క్రిమినల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వాట్సప్ ద్వారా నిందితులు నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.వారి నుంచి నిషేధిత డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.వాట్సప్ ద్వారా నిందితులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకుని వాటిని దేశంలో విక్రయిస్తున్నారు.పెద్ద మొత్తంలో డ్రగ్స్ దిగుమతి చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com