వాట్సప్ ద్వారా డ్రగ్స్ విక్రయం: ఇద్దరు వలసదారులకు మరణ శిక్ష
- January 04, 2022
అబుధాబి: ఇద్దరు ఫిలిప్పినో జాతీయులకు అబుధాబి క్రిమినల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వాట్సప్ ద్వారా నిందితులు నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.వారి నుంచి నిషేధిత డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు.వాట్సప్ ద్వారా నిందితులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకుని వాటిని దేశంలో విక్రయిస్తున్నారు.పెద్ద మొత్తంలో డ్రగ్స్ దిగుమతి చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









