వాట్సప్ ద్వారా డ్రగ్స్ విక్రయం: ఇద్దరు వలసదారులకు మరణ శిక్ష
- January 04, 2022
అబుధాబి: ఇద్దరు ఫిలిప్పినో జాతీయులకు అబుధాబి క్రిమినల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వాట్సప్ ద్వారా నిందితులు నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.వారి నుంచి నిషేధిత డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు.వాట్సప్ ద్వారా నిందితులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకుని వాటిని దేశంలో విక్రయిస్తున్నారు.పెద్ద మొత్తంలో డ్రగ్స్ దిగుమతి చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!