మహిళా డ్రైవర్లు సహా, సిబ్బంది సంఖ్యను 100,000కి పెంచనున్న సౌదీ రైల్వే
- January 05, 2022
సౌదీ అరేబియా:రైల్వే విభాగంలో సౌదీల సంఖ్యను 20,000 నుంచి ఐదు రెట్లకు.. అంటే 100,000కు పెంచనున్నట్లు సైదీ అరేబియా వెల్లడించింది. ఇందులో సౌదీ మహిళా డ్రైవర్లు కూడా వుంటారు. సౌదీ రైల్వే పాలిటెక్నిక్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను జనవరి 2న ప్రారంభించింది. దీని ద్వారా ఏడాది ట్రెయినింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. జనవరి 13వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. జనవరి 15 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. హరామైన్ హై స్పీడ్ రైళ్ళను నిర్వహించేలా సౌదీ మహిళలకు శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







