మహిళా డ్రైవర్లు సహా, సిబ్బంది సంఖ్యను 100,000కి పెంచనున్న సౌదీ రైల్వే
- January 05, 2022
సౌదీ అరేబియా:రైల్వే విభాగంలో సౌదీల సంఖ్యను 20,000 నుంచి ఐదు రెట్లకు.. అంటే 100,000కు పెంచనున్నట్లు సైదీ అరేబియా వెల్లడించింది. ఇందులో సౌదీ మహిళా డ్రైవర్లు కూడా వుంటారు. సౌదీ రైల్వే పాలిటెక్నిక్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను జనవరి 2న ప్రారంభించింది. దీని ద్వారా ఏడాది ట్రెయినింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. జనవరి 13వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. జనవరి 15 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. హరామైన్ హై స్పీడ్ రైళ్ళను నిర్వహించేలా సౌదీ మహిళలకు శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









