కూరగాయల దిగుమతులు త్వరలో తిరిగి ప్రారంభం!
- January 08, 2022
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్పత్తి తగ్గడం అలాగే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొన్ని రకాల కూరగాయల లభ్యత మార్కెట్లో తగ్గిందనీ, ఆ కారణంగా ధరలు పెరిగాయనీ, త్వరలో వీటి దిగుమతులు పెరగనున్న దరిమిలా ధరలు తగ్గే అవకాశం వుందని పేర్కొంది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో కూరగాయలు లభ్యమయ్యేందుకు కొంత సమయం పడుతుందని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







