కూరగాయల దిగుమతులు త్వరలో తిరిగి ప్రారంభం!
- January 08, 2022
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్పత్తి తగ్గడం అలాగే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొన్ని రకాల కూరగాయల లభ్యత మార్కెట్లో తగ్గిందనీ, ఆ కారణంగా ధరలు పెరిగాయనీ, త్వరలో వీటి దిగుమతులు పెరగనున్న దరిమిలా ధరలు తగ్గే అవకాశం వుందని పేర్కొంది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో కూరగాయలు లభ్యమయ్యేందుకు కొంత సమయం పడుతుందని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







