కూరగాయల దిగుమతులు త్వరలో తిరిగి ప్రారంభం!
- January 08, 2022
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్పత్తి తగ్గడం అలాగే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొన్ని రకాల కూరగాయల లభ్యత మార్కెట్లో తగ్గిందనీ, ఆ కారణంగా ధరలు పెరిగాయనీ, త్వరలో వీటి దిగుమతులు పెరగనున్న దరిమిలా ధరలు తగ్గే అవకాశం వుందని పేర్కొంది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో కూరగాయలు లభ్యమయ్యేందుకు కొంత సమయం పడుతుందని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









