బ్యాంకింగ్ వివరాల్ని రహస్యంగా వుంచాలి: పోలీసుల సూచన
- January 08, 2022
యూఏఈ: ఫోన్ ద్వారా ఎలాంటి బ్యాంకింగ్ వివరాలూ ఇతరులకు చెప్పరాదని పోలీసు వర్గాలు వినియోగదారుల్ని హెచ్చరించాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న మోసాల నేపథ్యంలో పౌరులు అలాగే నివాసితుల్ని పోలీసు విభాగం అప్రమత్తం చేసింది. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడిగేవారి విషయంలో జాగ్రత్తగా వుండాలని పోలీసు శాఖ హెచ్చరించింది. దేశంలోపల, దేశం వెలుపల మోసగాళ్ళు పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎన్ని కేసుల్ని ఛేదిస్తున్నా, కొత్త కేసులు వస్తూనే వున్నాయనీ, ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాల పట్ల వినియోగదారులు గోప్యత పాటించడమొక్కటే దీనికి విరుగుడు అని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







