బ్యాంకింగ్ వివరాల్ని రహస్యంగా వుంచాలి: పోలీసుల సూచన
- January 08, 2022
యూఏఈ: ఫోన్ ద్వారా ఎలాంటి బ్యాంకింగ్ వివరాలూ ఇతరులకు చెప్పరాదని పోలీసు వర్గాలు వినియోగదారుల్ని హెచ్చరించాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న మోసాల నేపథ్యంలో పౌరులు అలాగే నివాసితుల్ని పోలీసు విభాగం అప్రమత్తం చేసింది. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడిగేవారి విషయంలో జాగ్రత్తగా వుండాలని పోలీసు శాఖ హెచ్చరించింది. దేశంలోపల, దేశం వెలుపల మోసగాళ్ళు పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎన్ని కేసుల్ని ఛేదిస్తున్నా, కొత్త కేసులు వస్తూనే వున్నాయనీ, ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాల పట్ల వినియోగదారులు గోప్యత పాటించడమొక్కటే దీనికి విరుగుడు అని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ









