బ్యాంకింగ్ వివరాల్ని రహస్యంగా వుంచాలి: పోలీసుల సూచన
- January 08, 2022
యూఏఈ: ఫోన్ ద్వారా ఎలాంటి బ్యాంకింగ్ వివరాలూ ఇతరులకు చెప్పరాదని పోలీసు వర్గాలు వినియోగదారుల్ని హెచ్చరించాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న మోసాల నేపథ్యంలో పౌరులు అలాగే నివాసితుల్ని పోలీసు విభాగం అప్రమత్తం చేసింది. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడిగేవారి విషయంలో జాగ్రత్తగా వుండాలని పోలీసు శాఖ హెచ్చరించింది. దేశంలోపల, దేశం వెలుపల మోసగాళ్ళు పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎన్ని కేసుల్ని ఛేదిస్తున్నా, కొత్త కేసులు వస్తూనే వున్నాయనీ, ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాల పట్ల వినియోగదారులు గోప్యత పాటించడమొక్కటే దీనికి విరుగుడు అని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









