బ్యాంకింగ్ వివరాల్ని రహస్యంగా వుంచాలి: పోలీసుల సూచన
- January 08, 2022
యూఏఈ: ఫోన్ ద్వారా ఎలాంటి బ్యాంకింగ్ వివరాలూ ఇతరులకు చెప్పరాదని పోలీసు వర్గాలు వినియోగదారుల్ని హెచ్చరించాయి. ఇటీవలి కాలంలో పెరుగుతున్న మోసాల నేపథ్యంలో పౌరులు అలాగే నివాసితుల్ని పోలీసు విభాగం అప్రమత్తం చేసింది. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అడిగేవారి విషయంలో జాగ్రత్తగా వుండాలని పోలీసు శాఖ హెచ్చరించింది. దేశంలోపల, దేశం వెలుపల మోసగాళ్ళు పెరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఎన్ని కేసుల్ని ఛేదిస్తున్నా, కొత్త కేసులు వస్తూనే వున్నాయనీ, ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాల పట్ల వినియోగదారులు గోప్యత పాటించడమొక్కటే దీనికి విరుగుడు అని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







