3.7 శాతానికి తగ్గిన నిరక్షరాస్యత
- January 08, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో 5.6 శాతంగా వున్న నిరక్షరాస్యత, 2021 నాటికి 3.7 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. 1,314 రిమోట్ లిటరసీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 90,000 మంది లబ్ది పొందారు. పలు రకాల వేదికల ద్వారా విద్య పట్ల అవగాహన పెంచడం కూడా నిరక్షరాస్యత తగ్గడానికి కారణం. విజన్ 2030లో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









