3.7 శాతానికి తగ్గిన నిరక్షరాస్యత
- January 08, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో 5.6 శాతంగా వున్న నిరక్షరాస్యత, 2021 నాటికి 3.7 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. 1,314 రిమోట్ లిటరసీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 90,000 మంది లబ్ది పొందారు. పలు రకాల వేదికల ద్వారా విద్య పట్ల అవగాహన పెంచడం కూడా నిరక్షరాస్యత తగ్గడానికి కారణం. విజన్ 2030లో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









