3.7 శాతానికి తగ్గిన నిరక్షరాస్యత
- January 08, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో 5.6 శాతంగా వున్న నిరక్షరాస్యత, 2021 నాటికి 3.7 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. 1,314 రిమోట్ లిటరసీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 90,000 మంది లబ్ది పొందారు. పలు రకాల వేదికల ద్వారా విద్య పట్ల అవగాహన పెంచడం కూడా నిరక్షరాస్యత తగ్గడానికి కారణం. విజన్ 2030లో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







