లులు ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్ ఉమ్ అల్ హస్సమ్లో
- March 26, 2016
లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ బిఎస్సి (సి), తన తొమ్మిదవ బ్రాంచ్ కార్యకలాపాలను ఉమ్ అల్ హస్సమ్లో ప్రారంభించింది. జిసిసి మరియు ఇండియాలోని లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ్ ప్రధాన్ ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం చేశారు. బహ్రెయిన్లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవం కీలకమైన ముందడుగు అని ఆయన అన్నారు. 'వాల్యూయింగ్ యువర్ ట్రస్ట్' అనే నినాదంతో కంపెనీ ఎక్స్ఛేంజ్ రంగంలో దూసుకుపోతోంది. ఉమ్ అల్ హస్సమ్, సల్మానియా, గుడైబియా, హిద్, మనామా, ముహార్రాక్, షేక్ ఇసా అల్ కబీర్ అవెన్యూ మరియు రిఫ్ఫా రీజియన్లో రెండు బ్రాంచ్లతో మొత్తం 9 బ్రాంచ్లు కలిగి ఉంది లులు సంస్థ.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







