కొత్త పార్కింగ్ పర్మిట్ సర్వీసుని ప్రకటించిన యూఏఈ
- January 11, 2022
యూఏఈ: యూఏఈ డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ మరియు ట్రాన్స్పోర్ట్, రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ సర్వీసు యాప్ విషయమై ప్రకటన చేసింది. కొత్త విధానం ద్వారా వినియోగదారులు కొత్త రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, గడువు తతీరిన పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడం వంటివాటి కోసం కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన పని వుండదు. వాహన సమాచారం లేదా రెసిడెన్స్ సమాచారాన్ని మార్చేందుకూ అవకాశం ఈ కొత్త విధానం ద్వారా లభిస్తుంది. ‘దర్బ్’ వెబ్సైట్ లేదా దర్బ్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. సర్వీసు ఫీజు అలాగే మవాకిఫ్ జరీమానాలు చెల్లించేందుకు కూడా మరింత వీలు కల్పించారు. సర్వీసు ఫీజుల్ని అలాగే జరీమానాల్ని ఒకే వేదికపై చెల్లించడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







