కొత్త పార్కింగ్ పర్మిట్ సర్వీసుని ప్రకటించిన యూఏఈ
- January 11, 2022
యూఏఈ: యూఏఈ డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ మరియు ట్రాన్స్పోర్ట్, రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ సర్వీసు యాప్ విషయమై ప్రకటన చేసింది. కొత్త విధానం ద్వారా వినియోగదారులు కొత్త రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, గడువు తతీరిన పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడం వంటివాటి కోసం కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన పని వుండదు. వాహన సమాచారం లేదా రెసిడెన్స్ సమాచారాన్ని మార్చేందుకూ అవకాశం ఈ కొత్త విధానం ద్వారా లభిస్తుంది. ‘దర్బ్’ వెబ్సైట్ లేదా దర్బ్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. సర్వీసు ఫీజు అలాగే మవాకిఫ్ జరీమానాలు చెల్లించేందుకు కూడా మరింత వీలు కల్పించారు. సర్వీసు ఫీజుల్ని అలాగే జరీమానాల్ని ఒకే వేదికపై చెల్లించడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?