కొత్త పార్కింగ్ పర్మిట్ సర్వీసుని ప్రకటించిన యూఏఈ
- January 11, 2022
యూఏఈ: యూఏఈ డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ మరియు ట్రాన్స్పోర్ట్, రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ సర్వీసు యాప్ విషయమై ప్రకటన చేసింది. కొత్త విధానం ద్వారా వినియోగదారులు కొత్త రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, గడువు తతీరిన పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడం వంటివాటి కోసం కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన పని వుండదు. వాహన సమాచారం లేదా రెసిడెన్స్ సమాచారాన్ని మార్చేందుకూ అవకాశం ఈ కొత్త విధానం ద్వారా లభిస్తుంది. ‘దర్బ్’ వెబ్సైట్ లేదా దర్బ్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. సర్వీసు ఫీజు అలాగే మవాకిఫ్ జరీమానాలు చెల్లించేందుకు కూడా మరింత వీలు కల్పించారు. సర్వీసు ఫీజుల్ని అలాగే జరీమానాల్ని ఒకే వేదికపై చెల్లించడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







