హెల్త్ నిబంధనలు పాటించని 1,115 షాప్స్ మూసివేత
- January 13, 2022
కువైట్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ అప్రమత్తం అయ్యింది. హెల్త్ మినిస్ట్రీ సూచించిన నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 679,552 మార్కెట్ లు,షాప్స్, సంస్థలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఆరోగ్య అవసరాలను పాటించని 87,989 సంస్థలకు వార్నింగ్ ఇవ్వగా.. నిబంధనలు పాటించడంలో విఫలమైన 13,680 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో 1,115 దుకాణాలను హెల్త్ రిక్వైర్ మెంట్ అమలును పర్యవేక్షించే కమిటీ మూసివేయించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









