హెల్త్ నిబంధనలు పాటించని 1,115 షాప్స్ మూసివేత
- January 13, 2022
కువైట్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ అప్రమత్తం అయ్యింది. హెల్త్ మినిస్ట్రీ సూచించిన నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 679,552 మార్కెట్ లు,షాప్స్, సంస్థలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఆరోగ్య అవసరాలను పాటించని 87,989 సంస్థలకు వార్నింగ్ ఇవ్వగా.. నిబంధనలు పాటించడంలో విఫలమైన 13,680 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో 1,115 దుకాణాలను హెల్త్ రిక్వైర్ మెంట్ అమలును పర్యవేక్షించే కమిటీ మూసివేయించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







