హెల్త్ నిబంధనలు పాటించని 1,115 షాప్స్ మూసివేత
- January 13, 2022
కువైట్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ అప్రమత్తం అయ్యింది. హెల్త్ మినిస్ట్రీ సూచించిన నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 679,552 మార్కెట్ లు,షాప్స్, సంస్థలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఆరోగ్య అవసరాలను పాటించని 87,989 సంస్థలకు వార్నింగ్ ఇవ్వగా.. నిబంధనలు పాటించడంలో విఫలమైన 13,680 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో 1,115 దుకాణాలను హెల్త్ రిక్వైర్ మెంట్ అమలును పర్యవేక్షించే కమిటీ మూసివేయించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి