అబుధాబిలో న్యూ బార్డర్ రూల్స్
- January 13, 2022
అబుధాబి: యూఏఈ నుండి ఎమిరేట్కు ప్రయాణించే వారి కోసం అబుధాబి కొత్త సరిహద్దు నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇందులో టూరిస్ట్ ల చెకింగ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారి చెకింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి అయ్యేందుకు సఫరెట్ చెకింగ్ లైన్ ను ఏర్పాటు చేయనున్నారు. అబుధాబికి విసిట్ ప్లాన్ చేయడానికి ముందు, ప్రవేశ మార్గదర్శకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని టూరిజం ఆపరేటర్లకు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (DCT) ఒక సర్క్యులర్ జారీ చేసింది. అబుధాబి - దుబాయ్ బార్డర్ లో ఎమిరేట్ - లేన్ 1 (కుడివైపు)లోకి ప్రవేశించేటప్పుడు పర్యాటకుల ప్రత్యేక లేన్ను తీసుకోవాలని డ్రైవర్లకు తెలియజేయాలని అందులో సూచించింది. ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీ కోసం సంబంధిత డాక్యుమెంటేషన్ను సిద్ధంగా పెట్టుకోవాలి అని సర్క్యులర్లో DCT స్పష్టం చేసింది. అలాగే కోవిడ్-వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తులు UAE నుండి అబుధాబిలోకి ప్రవేశించాలనుకునేవారు అల్ హోస్న్ యాప్లో గ్రీన్ పాస్ కలిగి ఉండాలన్నారు. కోవిడ్-19 పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పుడు 15 రోజుల పాటు గ్రీన్ స్టేటస్ యాక్టివేట్ చేయబడుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!