కోవిడ్-19: స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం
- January 13, 2022
మస్కట్ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సైకిల్లో (1-4 క్లాసులు) పిల్లలకు డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్ మొదలు పెట్టాలని సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని అన్ని పాఠశాలలను సుప్రీం కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయం జనవరి 16 నుండి అమలులోకి రానుంది. 4 వారాల పాటు అమలులో ఉంటుందని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









