కోవిడ్-19: స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం
- January 13, 2022
మస్కట్ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సైకిల్లో (1-4 క్లాసులు) పిల్లలకు డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్ మొదలు పెట్టాలని సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని అన్ని పాఠశాలలను సుప్రీం కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయం జనవరి 16 నుండి అమలులోకి రానుంది. 4 వారాల పాటు అమలులో ఉంటుందని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







