యూఏఈ స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ పొడిగింపు
- January 13, 2022
యూఏఈ: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ ను మరో వారం పాటు పొడిగించారు. దీంతో జనవరి 21 వరకు క్లాసులను ఇప్పటి మాదిరిగానే రిమోట్గా నిర్వహించబడతాయి. అలాగే వ్యక్తిగత పరీక్షలను జనవరి 28 వరకు వాయిదా వేశారు. కోవిడ్ భద్రతా చర్యల్లో భాగంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా ఉన్న 100 శాతం స్కూల్స్ ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









