యూఏఈ స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ పొడిగింపు
- January 13, 2022
యూఏఈ: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ ను మరో వారం పాటు పొడిగించారు. దీంతో జనవరి 21 వరకు క్లాసులను ఇప్పటి మాదిరిగానే రిమోట్గా నిర్వహించబడతాయి. అలాగే వ్యక్తిగత పరీక్షలను జనవరి 28 వరకు వాయిదా వేశారు. కోవిడ్ భద్రతా చర్యల్లో భాగంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా ఉన్న 100 శాతం స్కూల్స్ ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







