యూఏఈ స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ పొడిగింపు

- January 13, 2022 , by Maagulf
యూఏఈ స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ పొడిగింపు

యూఏఈ: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ ను మరో వారం పాటు పొడిగించారు. దీంతో జనవరి 21 వరకు క్లాసులను ఇప్పటి మాదిరిగానే రిమోట్‌గా నిర్వహించబడతాయి. అలాగే వ్యక్తిగత పరీక్షలను జనవరి 28 వరకు వాయిదా వేశారు. కోవిడ్ భద్రతా చర్యల్లో భాగంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా ఉన్న 100 శాతం స్కూల్స్ ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com