ఏపీ కరోనా అప్డేట్
- January 14, 2022అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లోనే 4 వేల 528 మంది వైరస్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. తాజా కేసుల్లో చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా వెయ్యి 27 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 992, గుంటూరులో 377, అనంతపురం జిల్లాలో 300 మంది కరోనా బారినపడ్డారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు