దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై ట్రాఫిక్కి అనుమతి
- January 14, 2022దుబాయ్: దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై తొలిసారిగా ఆదివారం జనవరి 16 నుంచి ట్రాఫిక్కి అనుమతించనున్నారు. కాగా, డెయిరా నుంచి బుర్ దుబాయ్ మార్గంలో అల్ షిందగా టన్నెల్ తాత్కలికంగా రెండు నెలలపాటు మూసివేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫినిటీ బ్రిడ్జి మరియు కొత్త బ్రిడ్జిలను అల్ షిందగా టన్నెల్తో కలిపే పనుల నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు.డెయిరా మరియు బుర్ దుబాయ్ లింకుని ఈ బ్రిడ్జి సులభతరం చేస్తుంది.దీనిపై మూడు మీటర్ల ట్రాక్ పాదచారులు మరియు సైక్లిస్టుల కోసం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్