దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై ట్రాఫిక్కి అనుమతి
- January 14, 2022దుబాయ్: దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై తొలిసారిగా ఆదివారం జనవరి 16 నుంచి ట్రాఫిక్కి అనుమతించనున్నారు. కాగా, డెయిరా నుంచి బుర్ దుబాయ్ మార్గంలో అల్ షిందగా టన్నెల్ తాత్కలికంగా రెండు నెలలపాటు మూసివేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫినిటీ బ్రిడ్జి మరియు కొత్త బ్రిడ్జిలను అల్ షిందగా టన్నెల్తో కలిపే పనుల నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు.డెయిరా మరియు బుర్ దుబాయ్ లింకుని ఈ బ్రిడ్జి సులభతరం చేస్తుంది.దీనిపై మూడు మీటర్ల ట్రాక్ పాదచారులు మరియు సైక్లిస్టుల కోసం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు