సౌకర్యాలు లేని 49 ఇంధన కేంద్రాలపై కేసులు
- January 17, 2022
మస్కట్: ఇంధన కేంద్రాల్లో నిర్దేశించబడిన సౌకర్యాలను తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) స్పష్టం చేసింది. వివిధ గవర్నరేట్లలోని 334 ఇంధన కేంద్రాలను తనిఖీ చేసింది. తనిఖీ సమయంలో నిబంధనల ప్రకారం లేని 49 బంకులపై కేసులు నమోదు చేసింది. టైర్లకు గాలి నింపే యంత్రాలను అందించడంలో వైఫల్యం, టాయిలెట్ల శుభ్రత పాటించకపోవడం, కొన్ని స్టేషన్లలో షాపింగ్ దుకాణాలు లేకపోవడం లాంటి ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఇంధన స్టేషన్లలో ఈ క్రింది సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
పురుషులు, మహిళలు ఇద్దరికీ వేర్వేరు మస్జిద్ లు
మరుగుదొడ్లు
రెస్టారెంట్ లేదా కేఫ్తో కూడిన వాణిజ్య భవనం
సౌకర్యవంతమైన దుకాణాలు
ఫార్మసీ
ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM)
కార్ వాష్
సమాచార కేంద్రం
ప్రాథమిక మెకానికల్ సేవ
కార్లు, ట్రక్కుల కోసం పార్కింగ్
వికలాంగులకు పార్కింగ్ స్థలాలు విశ్రాంతి గృహాలు, హోటళ్ళు
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







