యూఏఈలో స్కూల్స్ సిబ్బంది కోసం కొత్త నిబంధనలు
- January 17, 2022
UAE: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ESE) ప్రభుత్వ స్కూల్ టీచర్లు, పాఠశాలలకు భౌతికంగా హాజరయ్యే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇవి జనవరి 17, సోమవారం నుండి జనవరి 21 శుక్రవారం వరకు అమల్లో ఉంటాయి. ఉపాధ్యాయులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, సాంకేతిక సిబ్బందిని గ్రూపులుగా విభజించడం, వారంలో 50% పని గంటలు మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్కూల్ టీచర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కోసం ప్రత్యేక గదులను కేటాయించాలి. స్కూళ్ళలో ఫిజికల్ సమావేశాలను నిర్వహించేందుకు అనుమతించకూడదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!