‘లెసన్స్ ఆన్ ఎయిర్’తో ఎడ్యుకేషన్ కొనసాగింపు'.
- January 19, 2022
ఒమన్: విద్యా మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో విద్యా శాఖ డేటా సెంటర్ లో సమస్య ఏర్పడింది. దీంతో విద్యా శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సైకిల్ పాఠశాలల్లోని విద్యార్థులు రిమోట్ ప్రత్యక్ష ప్రసారం లేదా “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ను అనుసరించి తమ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని పిలుపునిచ్చింది. ‘మంత్రిత్వ శాఖలోని డేటా సెంటర్లోని కూలింగ్ సిస్టంలో అత్యవసర లోపం కారణంగా ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని’ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ కల్చరల్ ఛానెల్లో “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ సైకిల్ స్టూడెంట్స్ తమ విద్యను కొనసాగించవచ్చని, ఎలక్ట్రానిక్ సేవలు పునరుద్ధరణ తర్వాత తెలియజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







