‘లెసన్స్ ఆన్ ఎయిర్’తో ఎడ్యుకేషన్ కొనసాగింపు'.

- January 19, 2022 , by Maagulf
‘లెసన్స్ ఆన్ ఎయిర్’తో ఎడ్యుకేషన్ కొనసాగింపు\'.

ఒమన్: విద్యా మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో విద్యా శాఖ డేటా సెంటర్ లో సమస్య ఏర్పడింది. దీంతో విద్యా శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సైకిల్ పాఠశాలల్లోని విద్యార్థులు రిమోట్‌ ప్రత్యక్ష ప్రసారం లేదా “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్‌ను అనుసరించి తమ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని పిలుపునిచ్చింది.  ‘మంత్రిత్వ శాఖలోని డేటా సెంటర్‌లోని కూలింగ్ సిస్టంలో అత్యవసర లోపం కారణంగా ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని’ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఒమన్ కల్చరల్ ఛానెల్‌లో “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్‌ ద్వారా ఫస్ట్ సైకిల్ స్టూడెంట్స్ తమ విద్యను కొనసాగించవచ్చని, ఎలక్ట్రానిక్ సేవలు పునరుద్ధరణ తర్వాత తెలియజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com