‘లెసన్స్ ఆన్ ఎయిర్’తో ఎడ్యుకేషన్ కొనసాగింపు'.
- January 19, 2022
ఒమన్: విద్యా మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో విద్యా శాఖ డేటా సెంటర్ లో సమస్య ఏర్పడింది. దీంతో విద్యా శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సైకిల్ పాఠశాలల్లోని విద్యార్థులు రిమోట్ ప్రత్యక్ష ప్రసారం లేదా “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ను అనుసరించి తమ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని పిలుపునిచ్చింది. ‘మంత్రిత్వ శాఖలోని డేటా సెంటర్లోని కూలింగ్ సిస్టంలో అత్యవసర లోపం కారణంగా ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని’ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ కల్చరల్ ఛానెల్లో “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ సైకిల్ స్టూడెంట్స్ తమ విద్యను కొనసాగించవచ్చని, ఎలక్ట్రానిక్ సేవలు పునరుద్ధరణ తర్వాత తెలియజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









