‘లెసన్స్ ఆన్ ఎయిర్’తో ఎడ్యుకేషన్ కొనసాగింపు'.
- January 19, 2022ఒమన్: విద్యా మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో విద్యా శాఖ డేటా సెంటర్ లో సమస్య ఏర్పడింది. దీంతో విద్యా శాఖ ఎలక్ట్రానిక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సైకిల్ పాఠశాలల్లోని విద్యార్థులు రిమోట్ ప్రత్యక్ష ప్రసారం లేదా “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ను అనుసరించి తమ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని పిలుపునిచ్చింది. ‘మంత్రిత్వ శాఖలోని డేటా సెంటర్లోని కూలింగ్ సిస్టంలో అత్యవసర లోపం కారణంగా ఆన్ లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడిందని’ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ కల్చరల్ ఛానెల్లో “లెసన్స్ ఆన్ ఎయిర్”ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ సైకిల్ స్టూడెంట్స్ తమ విద్యను కొనసాగించవచ్చని, ఎలక్ట్రానిక్ సేవలు పునరుద్ధరణ తర్వాత తెలియజేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్