5 - 11 వయస్సు పిల్లలకు వ్యాక్సిన్.. రిజిస్ట్రేషన్ ప్రారంభం
- January 19, 2022బహ్రెయిన్: 19 జనవరి నుండి 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలనుకునే తల్లిదండ్రులందరినీ బీఅవేర్ యాప్ లేదా మంత్రిత్వ శాఖ వెబ్సైట్: healthalert.gov.bh ద్వారా నమోదు చేసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. సీ్త్ర మాల్లోని వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ను అందించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సిన్ కోసం నమోదు చేయడానికి చట్టపరమైన సంరక్షకుని సమ్మతి అవసరం. అలాగే వ్యాక్సిన్ వేసేటప్పుడు పిల్లలతోపాటు తప్పనిసరిగా పెద్దలు కూడా ఉండాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక