60 ఏళ్ళు పైబడిన వలసదారులపై కంపెనీల ‘వేటు’
- January 20, 2022
కువైట్: 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని వలసదారులపై పలు కంపెనీలు ‘వేటు’ వేస్తున్నాయి. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి.ఈ కేటగిరీలోని వలసదారుల రెసిడెన్సీ స్టేటస్ విషయమై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం కారణంగా యాజమాన్యాల్లో కొంత గందరగోళం నెలకొంది.ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ నిర్ణయం వచ్చే లోపలే సదరు కేటగిరీలోని ఉద్యోగుల్ని కంపెనీలు వదిలించుకుంటున్నాయి.అలాంటివారు వేరే ఉద్యోగం పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









