60 ఏళ్ళు పైబడిన వలసదారులపై కంపెనీల ‘వేటు’
- January 20, 2022
కువైట్: 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని వలసదారులపై పలు కంపెనీలు ‘వేటు’ వేస్తున్నాయి. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి.ఈ కేటగిరీలోని వలసదారుల రెసిడెన్సీ స్టేటస్ విషయమై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం కారణంగా యాజమాన్యాల్లో కొంత గందరగోళం నెలకొంది.ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ నిర్ణయం వచ్చే లోపలే సదరు కేటగిరీలోని ఉద్యోగుల్ని కంపెనీలు వదిలించుకుంటున్నాయి.అలాంటివారు వేరే ఉద్యోగం పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







