కోవిడ్ 19 బారిన పడ్డవారు 10 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు
- January 21, 2022
యూఏఈ: కోవిడ్ 19 బారిన పడ్డవారు ఎలాంటి అనుమానాల్లేకుండా 10 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. లక్షణాలు లేనిపక్షంలో మాత్రమే ఈ అవకాశం వుంటుంది.కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యవంతంగా వున్న వ్యక్తి ప్రతి 56 రోజులకు ఓ సారి రక్తదానం చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాల్ని కాపాడవచ్చునని అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ చెబుతోంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







