కోవిడ్ 19 బారిన పడ్డవారు 10 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు
- January 21, 2022
యూఏఈ: కోవిడ్ 19 బారిన పడ్డవారు ఎలాంటి అనుమానాల్లేకుండా 10 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. లక్షణాలు లేనిపక్షంలో మాత్రమే ఈ అవకాశం వుంటుంది.కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యవంతంగా వున్న వ్యక్తి ప్రతి 56 రోజులకు ఓ సారి రక్తదానం చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాల్ని కాపాడవచ్చునని అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ చెబుతోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







