సాంకేతిక సమస్యలపై నీట్ అభ్యర్థుల ఆవేదన
- January 22, 2022బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) అభ్యర్థులు (విద్యార్థులు) సాంకేతిక సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్నారై) కోటా కింద వైద్య కళాశాలల్లో సీట్ల కోసం నీట్ పరీక్ష జరుగుతుంటుంది.మరో రెండు రోజుల్లో కౌన్సిలింగ్ సెషన్ ముగియనున్న దరిమిలా, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ మరియు డెంటల్ విభాగాలు, ఇతర కోర్సులకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య విద్యా కళాశాలల్లో సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు, పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కౌన్సిలింగ్ జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన