దుబాయ్ లో తొలి ఎడారి అంబులెన్స్ ప్రారంభం
- January 25, 2022
యూఏఈ: దుబాయ్లో మొట్టమొదటిసారిగా ఎడారి అంబులెన్స్ ను ప్రారంభించారు. అరబ్ హెల్త్ 2022లో భాగంగా కొత్త 4X4 ఎడారి అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. గల్ఫ్లో ఉన్న విశాలమైన ఎడారిలో ఎక్కువగా గేమ్స్ జరుగుతుంటాయి. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో సురక్షితంగా, వేగంగా రోగిని సమీప హాస్పిటల్ కు చేరవేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ అందజేశారు. ఎడారి, పర్వతాలకు సులువుగా వెళ్లేందుకు ఈ అంబులెన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు రోగులను తీసుకెళ్లవచ్చు. రోగి పరిస్థితిని ముందుగానే హాస్పిటల్ కు తెలియజేయడానికి వైఫై, లైవ్ కెమెరాను కూడా అమర్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి