షార్జా పాలకుడికి శుభాకాంక్షలు తెలిపిన దుబాయ్ రూలర్
- January 25, 2022
దుబాయ్: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి షార్జా ఎమిరేట్ సింహాసనాన్ని అధిష్టించి 50వ వార్షికోత్సవం సందర్భంగా దుబాయ్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి జనవరి 25తో షార్జా ఎమిరేట్ సింహాసనాన్ని అధిష్టించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. గల్ఫ్ యూనియన్ మూలస్థంభాలలో అతడు ఒకడు. తన నాయకత్వంలో షార్జా సైన్స్, సంస్కృతి పరంగా ఎంతో అభివృద్ధి చెందింది.’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







