లుసైల్ డ్రైవ్-త్రూ సెంటర్ లో టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రారంభం
- January 28, 2022
దోహా: లుసైల్లోని డ్రైవ్-త్రూ కోవిడ్-19 టెస్టింగ్, వ్యాక్సిన్ సదుపాయం జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చిందని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) ప్రకటించింది. డ్రైవ్-త్రూ సెంటర్లోని పది లేన్లలో, ఆరింటిని బూస్టర్ వ్యాక్సిన్ లకు, మిగిలిన నాలుగు లేన్లను కోవిడ్-19 పరీక్షను నిర్వహించడానికి కేటాయించారు. అపాయింట్మెంట్ సిస్టమ్ని ఉపయోగించి బూస్టర్ డోసుల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందజేస్తారు. ఖతార్లో ఇప్పటివరకు మొత్తం 675,049 కోవిడ్-19 బూస్టర్ వ్యాక్సిన్లను అందజేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!