బీజింగ్ వింటర్ ఒలింపిక్స్-2022 ప్రారంభ వేడుకలకు క్రౌన్ ప్రిన్స్
- January 29, 2022
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఫిబ్రవరి 4న బీజింగ్లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు రియాద్లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ పర్యటన గ్లోబల్ ఒలింపిక్ ఫీల్డ్ అభివృద్ధికి, చైనా-సౌదీ సమగ్ర వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఒక వారంలో ప్రారంభమవ్వనున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆటలను బయో బబుల్ లో నిర్వహించనున్నారు. దీంతో సమ్మర్, వింటర్ గేమ్స్ రెండింటికీ ఆతిథ్యమిచ్చే మొదటి నగరంగా బీజింగ్ నిల్వనుంది. బర్డ్స్ నెస్ట్ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకను ప్రఖ్యాత చైనీస్ డైరెక్టర్ జాంగ్ యిమౌ పర్యవేక్షించనున్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







