శంషాబాద్ విమానాశ్రయంలో సౌదీ అరేబియా కరెన్సీ పట్టివేత
- January 29, 2022
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి, ఎమిరేట్స్ EK-527 విమానం ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.33,000 సౌదీ అరేబియా రియాల్స్ను పట్టుకోగా.. వాటి విలువ భారతీయ కరెన్సీలో రూ.6.60లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. సదరు వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







