రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి
- January 29, 2022
దుబాయ్: దుబాయ్ లో భారత్ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా FOI ఈవెంట్స్ (సిఎస్ఆర్ యాక్టివిటీ), బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తోంది.జనవరి 30న (ఆదివారం) ఉదయం 08:00 గంటల నుంచి దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్, ఔద్ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.నమోదు కోసం దయచేసి మీ వివరాలను మెయిల్ ఐడికి [email protected] పంపండి.
అలాగే ఈ నెంబర్ల: 0509802578,0505403251,0501512757,
0553749442,0507479552 కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







