అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రోగిని వాయు మార్గంలో తరలింపు
- January 29, 2022
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్కి చెందిన హెలికాప్టర్ ఒకటి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం వాయి మార్గంలో ఆసుపత్రికి తరలించచింది. దిబ్బా హెల్త్ సెంటర్ నుంచి ముసాందం గవర్నరేటులోని ఖసబ్ ఆసుపత్రికి ఈ తరలింపు జరిగింది. మానవీయ కోణంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చెందిన ఆర్ముడ్ ఫోర్సెస్ విభాగం నుంచి ఈ తరలింపు కార్యక్రమం జరిగిందని సంబంధిత వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







