అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రోగిని వాయు మార్గంలో తరలింపు
- January 29, 2022
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్కి చెందిన హెలికాప్టర్ ఒకటి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం వాయి మార్గంలో ఆసుపత్రికి తరలించచింది. దిబ్బా హెల్త్ సెంటర్ నుంచి ముసాందం గవర్నరేటులోని ఖసబ్ ఆసుపత్రికి ఈ తరలింపు జరిగింది. మానవీయ కోణంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చెందిన ఆర్ముడ్ ఫోర్సెస్ విభాగం నుంచి ఈ తరలింపు కార్యక్రమం జరిగిందని సంబంధిత వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







