సౌదీ జాయ్ అవార్డ్స్ 2022లో మెరిసిన సల్మాన్ ఖాన్

- January 31, 2022 , by Maagulf
సౌదీ జాయ్ అవార్డ్స్ 2022లో మెరిసిన సల్మాన్ ఖాన్

రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2022లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ మెరిసారు.ఇందులో 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును సల్మాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో వేడుకల ఫోటోని షేర్ చేసి  అభిమానులతో పంచుకున్నాడు. "నా సోదరుడు బు నాసర్ ... మీతో ఇది మనోహరమైన సమావేశం ..@turkialalshik" అని క్యాప్షన్‌ రాశారు.అవార్డు వేడుకలో "నేను దాదాపు 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మీరు నన్ను చూశారు. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు" అని అతను తన కెరీర్ హైలైట్‌లను సల్మాన్ వివరించిన వీడియోను ప్రదర్శించారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సౌదీ అరేబియా జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ జాయ్ అవార్డ్స్ 2022 వేడకను నిర్వహించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com