అబుధాబి: ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరవుతున్న విద్యార్థులు
- February 01, 2022
అబుధాబి: మూడు వారాల రిమోట్ లెర్నింగ్ తర్వాత అబుధాబి స్కూళ్ళకు విద్యార్థులు భౌతికంగా హాజరవడం ప్రారంభమయ్యింది. 6 నుంచి 9 గ్రేడ్లకు సంబంధించి ప్రైవేటు స్కూళ్ళలోనూ, 6 నుంచి 11 గ్రేడ్ల వరకు పబ్లిక్ స్కూళ్ళలోనూ విద్యార్థులు హాజరవుతున్నారు. కిండర్గార్టెన్ నుంచి గ్రేడ్ 5 వరకు విద్యార్థులు 1, 11, 12 గ్రేడ్ల ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులు ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ జనవరి 24 నుంచి కొనసాగిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ళు హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ (రోజు విడిచి రోజు ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్) కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..