అశోక్ గజపతి రాజు కు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం'
- February 04, 2022
విశాఖపట్నం: అంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాల సందర్భంగా తెలుగు భాష వికాసానికి కృషి చేసిన విజయనగర సంస్థానికి , నేటి వారసులు అశోక్ గజపతి రాజు దంపతులకు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం' విజయనగరంలో అందించినట్టు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, సురేఖ శ్రీనివాస్ తెలిపారు. అంధ్ర వాఙ్మయ వైభవానికి కృషి చేసిన వివిధ సంస్థానాధీసుల నేటి వారసులను కలవడం, వారి పూర్వీకులు చేసిన సేవలను గురుతు చేసుకోవడం ఎంతో ఆనందం కలిగించిదని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.అశోక గజపతి మాట్లాడుతూ మాతృ బాష జాతికి పునాది వంటిదని, దానిని కాపాడు కోవడం అందరి నైతిక బాధ్యత అని, తెలుగు భాష వికాసానికి తన వంతు సహకారం ఎప్పుడూ వుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









