అశోక్ గజపతి రాజు కు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం'
- February 04, 2022
విశాఖపట్నం: అంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాల సందర్భంగా తెలుగు భాష వికాసానికి కృషి చేసిన విజయనగర సంస్థానికి , నేటి వారసులు అశోక్ గజపతి రాజు దంపతులకు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం' విజయనగరంలో అందించినట్టు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, సురేఖ శ్రీనివాస్ తెలిపారు. అంధ్ర వాఙ్మయ వైభవానికి కృషి చేసిన వివిధ సంస్థానాధీసుల నేటి వారసులను కలవడం, వారి పూర్వీకులు చేసిన సేవలను గురుతు చేసుకోవడం ఎంతో ఆనందం కలిగించిదని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.అశోక గజపతి మాట్లాడుతూ మాతృ బాష జాతికి పునాది వంటిదని, దానిని కాపాడు కోవడం అందరి నైతిక బాధ్యత అని, తెలుగు భాష వికాసానికి తన వంతు సహకారం ఎప్పుడూ వుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







