అశోక్ గజపతి రాజు కు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం'
- February 04, 2022
విశాఖపట్నం: అంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాల సందర్భంగా తెలుగు భాష వికాసానికి కృషి చేసిన విజయనగర సంస్థానికి , నేటి వారసులు అశోక్ గజపతి రాజు దంపతులకు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం' విజయనగరంలో అందించినట్టు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, సురేఖ శ్రీనివాస్ తెలిపారు. అంధ్ర వాఙ్మయ వైభవానికి కృషి చేసిన వివిధ సంస్థానాధీసుల నేటి వారసులను కలవడం, వారి పూర్వీకులు చేసిన సేవలను గురుతు చేసుకోవడం ఎంతో ఆనందం కలిగించిదని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.అశోక గజపతి మాట్లాడుతూ మాతృ బాష జాతికి పునాది వంటిదని, దానిని కాపాడు కోవడం అందరి నైతిక బాధ్యత అని, తెలుగు భాష వికాసానికి తన వంతు సహకారం ఎప్పుడూ వుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







