మస్కట్ గవర్నరేట్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్
- February 06, 2022
మస్కట్: ఒమానీలు, ప్రవాసుల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నట్లు మస్కట్ గవర్నరేట్లోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుండి ప్రకటించిన కేంద్రాలలో అధికారిక పని దినాలలో ఒమానీలు, నివాసితులకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మస్కట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. విమానాశ్రయ భవనంలోని ఫీల్డ్ హాస్పిటల్లోని ఇమ్యునైజేషన్ సెంటర్లో ప్రవాసులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా ఇమ్యునైజేషన్ అందుబాటులో ఉంటుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







