మస్కట్ గవర్నరేట్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్
- February 06, 2022
మస్కట్: ఒమానీలు, ప్రవాసుల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నట్లు మస్కట్ గవర్నరేట్లోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుండి ప్రకటించిన కేంద్రాలలో అధికారిక పని దినాలలో ఒమానీలు, నివాసితులకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మస్కట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. విమానాశ్రయ భవనంలోని ఫీల్డ్ హాస్పిటల్లోని ఇమ్యునైజేషన్ సెంటర్లో ప్రవాసులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా ఇమ్యునైజేషన్ అందుబాటులో ఉంటుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







