మస్కట్ గవర్నరేట్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్
- February 06, 2022
మస్కట్: ఒమానీలు, ప్రవాసుల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నట్లు మస్కట్ గవర్నరేట్లోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుండి ప్రకటించిన కేంద్రాలలో అధికారిక పని దినాలలో ఒమానీలు, నివాసితులకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మస్కట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. విమానాశ్రయ భవనంలోని ఫీల్డ్ హాస్పిటల్లోని ఇమ్యునైజేషన్ సెంటర్లో ప్రవాసులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా ఇమ్యునైజేషన్ అందుబాటులో ఉంటుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!