సౌదీలో 1.4 మిలియన్ల క్యాప్టాగన్ ట్యాబ్లెట్లు పట్టివేత
- February 06, 2022
సౌదీ: 1.4 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాలను సౌదీ పోలీసులు అడ్డుకున్నారు. అల్-హదితా పోర్ట్ లో 1.4 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను ట్రక్కుల లోపల దాచి తరలిస్తుండగా.. తనిఖీల్లో భాగంగా పోర్ట్ లో పోలీస్ డాగ్ లు పసిగట్టాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో క్యాప్టాగన్ ట్యాబ్లెట్లను తరలిస్తున్నఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సౌదీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!