భారత్ కరోనా అప్డేట్
- February 06, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది.గడిచిన 24 గంటల్లో 14,48,513 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,07,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,21,88,138కి చేరింది.నిన్న865 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,01,979కి చేరింది.
ఒక్క రోజులో 2,13,246 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,04,61,148కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.64 శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 7.42 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న దేశ వ్యాప్తంగా 48,09,498 మందికి వ్యాక్సిన్ లు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,69.46,26,697 డోసులను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!