అల్ ఖాల్: వ్యాక్సినేషన్ పొందని విద్యార్థులకు మాత్రమే యాంటిజెన్ టెస్టులు
- February 07, 2022
ఖతార్: నేషనల్ హెల్త్ స్ట్రాటజిక్ గ్రూప్ (కోవిడ్ 19) ఛెయిర్ మరియు హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఇన్ఫెక్షయస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ ఖాల్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పొందని విద్యార్థులకు మాత్రమే యాంటిజెన్ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. జనవరి 30 నుంచి రెండు వారాల పాటు యాంటిజెన్ టెస్ట్ తప్పనిసరి చేయడం జరిగిందనీ, జనవరి మూడోవారం నుంచి వ్యాక్సిన్ పొందని విద్యార్థులకే ఈ టెస్టులు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 5 నుంచి 11 ఏళ్ళ తమ చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయించే విషయమై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్