అల్ ఖాల్: వ్యాక్సినేషన్ పొందని విద్యార్థులకు మాత్రమే యాంటిజెన్ టెస్టులు
- February 07, 2022
ఖతార్: నేషనల్ హెల్త్ స్ట్రాటజిక్ గ్రూప్ (కోవిడ్ 19) ఛెయిర్ మరియు హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఇన్ఫెక్షయస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ ఖాల్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పొందని విద్యార్థులకు మాత్రమే యాంటిజెన్ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. జనవరి 30 నుంచి రెండు వారాల పాటు యాంటిజెన్ టెస్ట్ తప్పనిసరి చేయడం జరిగిందనీ, జనవరి మూడోవారం నుంచి వ్యాక్సిన్ పొందని విద్యార్థులకే ఈ టెస్టులు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 5 నుంచి 11 ఏళ్ళ తమ చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయించే విషయమై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!







