యూఏఈ లో కేరళ సంప్రదాయ నెహ్రూ బోట్ రేస్!
- February 07, 2022
యూఏఈ: కేరళలో సంప్రదాయ బద్ధంగా జరిగే బోటు రేస్, యూఏఈలో తొలిసారిగా జరగనుంది. రస్ అల్ ఖైమాలో మార్చి 27న ఈ రేస్ నిర్వహిస్తారు. దివంగత భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ మెరైన్ స్పోర్ట్స్ క్లబ్, ది బ్రూ మీడియా ఎఫ్జెడ్సి ఎల్ఎల్సి సంయుక్తంగా ఈ రేసుని నిర్వహిస్తున్నారు రస్ అల్ ఖైమాలో. యూఏఈ నెహ్రూ ట్రోఫీ 2022 బ్రోచర్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల యూఏఈలో పర్యటించిన సందర్భంలో విడుదల చేశారు. కేరళ సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు ఆనందంగా వుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







