యూఏఈ లో కేరళ సంప్రదాయ నెహ్రూ బోట్ రేస్!
- February 07, 2022
యూఏఈ: కేరళలో సంప్రదాయ బద్ధంగా జరిగే బోటు రేస్, యూఏఈలో తొలిసారిగా జరగనుంది. రస్ అల్ ఖైమాలో మార్చి 27న ఈ రేస్ నిర్వహిస్తారు. దివంగత భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ మెరైన్ స్పోర్ట్స్ క్లబ్, ది బ్రూ మీడియా ఎఫ్జెడ్సి ఎల్ఎల్సి సంయుక్తంగా ఈ రేసుని నిర్వహిస్తున్నారు రస్ అల్ ఖైమాలో. యూఏఈ నెహ్రూ ట్రోఫీ 2022 బ్రోచర్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల యూఏఈలో పర్యటించిన సందర్భంలో విడుదల చేశారు. కేరళ సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు ఆనందంగా వుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







